Khammam: ఆర్టీసీ బస్సులోంచి పొగలు.. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు

ఖమ్మం జిల్లా మధిర నుంచి విజయవాడ వెళ్లే  ఆర్టీసీ బస్సులోంచి దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అంబేద్కర్ సెంటర్‌లో నిలిపి ఉన్న బస్సులోంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు.. అప్రమత్తమై బస్సులో నుంచి బయటకు వచ్చారు. కాసేపటికి చూస్తే పొగలు.. బస్సు సైలెన్సర్ గొట్టం ద్వారా వస్తున్నాయని నిర్ధరించుకొని ఊపిరి పిల్చుకున్నారు.

Updated : 03 Apr 2024 16:02 IST

ఖమ్మం జిల్లా మధిర నుంచి విజయవాడ వెళ్లే  ఆర్టీసీ బస్సులోంచి దట్టమైన పొగలు రావడంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. అంబేద్కర్ సెంటర్‌లో నిలిపి ఉన్న బస్సులోంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు.. అప్రమత్తమై బస్సులో నుంచి బయటకు వచ్చారు. కాసేపటికి చూస్తే పొగలు.. బస్సు సైలెన్సర్ గొట్టం ద్వారా వస్తున్నాయని నిర్ధరించుకొని ఊపిరి పిల్చుకున్నారు.

Tags :

మరిన్ని