Pawan Kalyan: అధికార పార్టీ పన్నాగాలు తెలిసే భద్రత కట్టుదిట్టం చేసుకున్నాం: పవన్ కల్యాణ్

కిరాయి మూకలు తనను, తన భద్రత సిబ్బందిని బ్లేడుతో కోస్తున్నారని అందుకే ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం వచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేనలో చేరిన వైకాపా శ్రేణులను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. అందరితో ఫొటో దిగాలని ఉందని కానీ కొందరు కిరాయి మూకలు బ్లేడుతో గాయపరుస్తున్నారని అన్నారు. 

Published : 02 Apr 2024 12:48 IST

కిరాయి మూకలు తనను, తన భద్రత సిబ్బందిని బ్లేడుతో కోస్తున్నారని అందుకే ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం వచ్చిందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేనలో చేరిన వైకాపా శ్రేణులను ఉద్దేశించి పవన్ ప్రసంగించారు. అందరితో ఫొటో దిగాలని ఉందని కానీ కొందరు కిరాయి మూకలు బ్లేడుతో గాయపరుస్తున్నారని అన్నారు. 

Tags :

మరిన్ని