Pawan Kalyan: తుని రైలు దహనం వైకాపా కుట్రే: పవన్ కల్యాణ్
తుని రైలు దహనం వైకాపా కుట్రేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. కాపు రిజర్వేషన్లు రావని తెలిసినా కావాలనే కొందరు వైకాపా నేతలు కాపు యువతని ఎగదోశారని ధ్వదమెత్తారు.
Published : 29 Apr 2024 09:51 IST
Tags :