Pawan Kalyan: తుని రైలు దహనం వైకాపా కుట్రే: పవన్ కల్యాణ్

తుని రైలు దహనం వైకాపా కుట్రేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. కాపు రిజర్వేషన్లు రావని తెలిసినా కావాలనే కొందరు వైకాపా నేతలు కాపు యువతని ఎగదోశారని ధ్వదమెత్తారు.

Published : 29 Apr 2024 09:51 IST

తుని రైలు దహనం వైకాపా కుట్రేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. కాపు రిజర్వేషన్లు రావని తెలిసినా కావాలనే కొందరు వైకాపా నేతలు కాపు యువతని ఎగదోశారని ధ్వదమెత్తారు. కిరాయి మూకల్ని కొబ్బరి తోటల్లో పెట్టి రైలుని తగలబెట్టించారని విమర్శించారు. అదే సమయంలో కాపుల్ని తాకట్టు పెట్టే స్థాయి ఉంటే తానెందుకు ఓడిపోతానని ప్రశ్నించారు.

Tags :

మరిన్ని