Pawan Kalyan: మే 1న ఇంటి వద్దే పింఛన్లు ఇవ్వాలి.. లేకుంటే వైకాపా కుట్ర ఉన్నట్లే: పవన్

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నామినేషన్‌ దాఖలు చేశారు.

Updated : 23 Apr 2024 18:40 IST

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ అభ్యర్థిగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నామినేషన్‌ దాఖలు చేశారు. ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. సమస్యలకు బలమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అంతకుముందు గొల్లప్రోలు మండలం చేబ్రోలులోని తన ఇంటి నుంచి పవన్ భారీ ర్యాలీగా నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. యువకులు జనసైనికులు, తెదేపా, భాజపా శ్రేణులు భారీగా జనసేనాని ర్యాలీలో పాల్గొన్నారు.

Tags :

మరిన్ని