Pawan Kalyan: పిఠాపురం ఆలయాల్లో పవన్‌ ప్రత్యేక పూజలు

కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పర్యటన కొనసాగుతోంది. రెండోరోజు పర్యటనలో భాగంగా పలు ఆలయాల్లో ఆయన ప్రత్యేకపూజలు నిర్వహించారు. పాదగయక్షేత్రంతో పాటు కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీ దేవి, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీపాద శ్రీ వల్లభుడికి పూజలు చేశారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Published : 31 Mar 2024 15:27 IST

కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన (Janasena) అధినేత పవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan) పర్యటన కొనసాగుతోంది. రెండోరోజు పర్యటనలో భాగంగా పలు ఆలయాల్లో ఆయన ప్రత్యేకపూజలు నిర్వహించారు. పాదగయక్షేత్రంతో పాటు కుక్కుటేశ్వరస్వామి, రాజరాజేశ్వరీ దేవి, దత్తాత్రేయ స్వామిని దర్శించుకున్నారు. ఆ తర్వాత శ్రీపాద శ్రీ వల్లభుడికి పూజలు చేశారు. జనసేన కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున తరలివచ్చారు.

Tags :

మరిన్ని