Vijayawada: మంత్రి హామీ ఇచ్చినా.. మానసిక వికలాంగ మహిళకు అందని పింఛన్‌

అవ్వా తాతలకు అండగా ఉంటా..పింఛన్లు ఇంటికే తెచ్చి ఇస్తా అని ఊదరగొట్టే సీఎం జగన్ మాటలకు.. వాస్తవాలకు పొంతన కనిపించడం లేదు. విజయవాడలోని ఓ మానసిక వికలాంగ మహిళకు ఫించన్ ఇవ్వకుండా అధికారులు మూడేళ్లుగా తిప్పించుకుంటున్నారు.

Published : 23 Apr 2024 19:27 IST

అవ్వా తాతలకు అండగా ఉంటా..పింఛన్లు ఇంటికే తెచ్చి ఇస్తా అని ఊదరగొట్టే సీఎం జగన్ మాటలకు.. వాస్తవాలకు పొంతన కనిపించడం లేదు. విజయవాడలోని ఓ మానసిక వికలాంగ మహిళకు ఫించన్ ఇవ్వకుండా అధికారులు మూడేళ్లుగా తిప్పించుకుంటున్నారు. ఫించన్ కోసం ఆ మహిళ కుటుంబం ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకునే నాథుడే లేడు. 2021 ఫిబ్రవరి 18న మున్సిపల్‌ ఎన్నికలకు పింఛను అందిస్తామని మాజి మంత్రి వెలంపల్లి ఇచ్చిన హామీ కూడా కృష్ణా నదిలో కలిసిపోయింది.

Tags :

మరిన్ని