Tirupati: నీటిలోనే ప్రధాన రహదారులు.. రాకపోకలకు ప్రజల ఇక్కట్లు

తుపాను ప్రభావంతో భారీ వర్షాల వల్ల తిరుపతి జిల్లాలో పలుచోట్ల వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దొరవారిసత్రం మండలం కేంద్రం నుంచి పూలతోట పరిసర పది గ్రామాలకు వెళ్లేందుకు మరో మార్గం లేకపోవడంతో ప్రజలు రైలు పట్టాలపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దొరవారిసత్రం నెల్లబల్లి ప్రాథమికోన్నత పాఠశాల ద్వారం వద్ద పెద్ద చెట్లు పడిపోవడంతో విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

Published : 07 Dec 2023 16:49 IST

తుపాను ప్రభావంతో భారీ వర్షాల వల్ల తిరుపతి జిల్లాలో పలుచోట్ల వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో ప్రజలు రాకపోకలు సాగించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దొరవారిసత్రం మండలం కేంద్రం నుంచి పూలతోట పరిసర పది గ్రామాలకు వెళ్లేందుకు మరో మార్గం లేకపోవడంతో ప్రజలు రైలు పట్టాలపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. దొరవారిసత్రం నెల్లబల్లి ప్రాథమికోన్నత పాఠశాల ద్వారం వద్ద పెద్ద చెట్లు పడిపోవడంతో విద్యార్థులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు