Purandeswari: జగన్కు గుణపాఠం చెప్పేందుకు జనం సిద్ధం: పురందేశ్వరి
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిన వైకాపాకు ప్రజలే గుణపాఠం చెబుతారని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి హెచ్చరించారు. తెలుగుదేశం, జనసేన, భాజపాల జెండాలు వేరైనా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యమన్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో నిర్వహించిన నరసాపురం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కమిటీ సభ్యుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు.
Published : 28 Mar 2024 16:50 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
-
‘వీవీప్యాట్ల’పై సుప్రీం తీర్పు.. విపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్