Vizag: బీచ్ ఒడ్డున భారీ స్ర్కీన్‌.. వైజాగ్‌లో క్రికెట్‌ అభిమానుల సందడి

విశాఖలో క్రికెట్ వరల్డ్ కప్ సందడి నడుస్తోంది. విశాఖ బీచ్‌లో (Vizag Beach) కాళీమాత ఆలయం వద్ద, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. భారత్‌-న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య సెమీఫైనల్ మ్యాచ్‌ను క్రికెట్‌ అభిమానులు ఉత్కంఠంగా తిలకిస్తున్నారు. వరుస విజయాలతో టీమ్‌ఇండియా మంచి ఫామ్‌లో ఉండటంతో ఈసారి కచ్చితంగా వరల్డ్ కప్ సొంతం చేసుకుంటుందని క్రికెట్‌ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Published : 15 Nov 2023 17:07 IST

విశాఖలో క్రికెట్ వరల్డ్ కప్ సందడి నడుస్తోంది. విశాఖ బీచ్‌లో (Vizag Beach) కాళీమాత ఆలయం వద్ద, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ స్క్రీన్‌లను ఏర్పాటు చేశారు. భారత్‌-న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య సెమీఫైనల్ మ్యాచ్‌ను క్రికెట్‌ అభిమానులు ఉత్కంఠంగా తిలకిస్తున్నారు. వరుస విజయాలతో టీమ్‌ఇండియా మంచి ఫామ్‌లో ఉండటంతో ఈసారి కచ్చితంగా వరల్డ్ కప్ సొంతం చేసుకుంటుందని క్రికెట్‌ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు