Vizag: బీచ్ ఒడ్డున భారీ స్ర్కీన్.. వైజాగ్లో క్రికెట్ అభిమానుల సందడి
విశాఖలో క్రికెట్ వరల్డ్ కప్ సందడి నడుస్తోంది. విశాఖ బీచ్లో (Vizag Beach) కాళీమాత ఆలయం వద్ద, ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. భారత్-న్యూజిలాండ్ (IND vs NZ) మధ్య సెమీఫైనల్ మ్యాచ్ను క్రికెట్ అభిమానులు ఉత్కంఠంగా తిలకిస్తున్నారు. వరుస విజయాలతో టీమ్ఇండియా మంచి ఫామ్లో ఉండటంతో ఈసారి కచ్చితంగా వరల్డ్ కప్ సొంతం చేసుకుంటుందని క్రికెట్ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Published : 15 Nov 2023 17:07 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గోదావరిలో పెరుగుతున్న వరద.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ
-
ఒకే ట్రాక్పైకి నాలుగు రైళ్లు.. వైరల్ వీడియోపై రైల్వే శాఖ స్పష్టత
-
శ్రీవారి భక్తులకు మరింత సౌకర్యవంతంగా తితిదే సేవలు: అదనపు ఈవో వెంకయ్య చౌదరి
-
సీఎం నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించడం సరికాదు : కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి
-
ఎక్కడ గంజాయి పట్టుబడినా ధూల్పేట్లోనే మూలాలు: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్
-
అక్కడ భర్తలకు భార్యలు పాకెట్ మనీ ఇస్తారట..