ఫోన్ ట్యాపింగ్ కేసుపై విచారణ నిస్పక్షపాతంగా జరగాలి : రఘునందన్ రావు
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నిస్పక్షపాతంగా జరగాలని భాజపా నేత రఘునందన్ రావు (Raghunandan Rao) డిమాండ్ చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినపట్టి నుంచి కేసు విచారణ చేపట్టాలని ఆయన కోరారు. ఈ విషయంపై తాను గతంలో డీజీపీకి ఫిర్యాదు చేస్తే.. ఆధారాలు అడిగారని రఘునందన్ రావు అన్నారు.
Published : 02 Apr 2024 14:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హార్దిక్ అందుబాటులో ఉన్నంతకాలం జట్టులో ఉండాలి: అజిత్ అగార్కర్
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్