Gaganyaan: ‘గగన్‌యాన్‌’ వ్యోమగాములు వీరే.. నలుగురి పేర్లను ప్రకటించిన ప్రధాని మోదీ

మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ (Gaganyaan Mission)లో పాల్గొనే నలుగురు వ్యోమగాములను ప్రధాని మోదీ ప్రపంచానికి పరిచయం చేశారు. తిరువనంతపురంలోని ఇస్రో కేంద్రంలో ఈ నలుగురిని కలిసి అభినందించారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను అంతరిక్షానికి మోసుకెళ్లే నాలుగు శక్తులు అంటూ వారిని ప్రశంసించారు.

Published : 27 Feb 2024 20:15 IST

మానవసహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్‌’ (Gaganyaan Mission)లో పాల్గొనే నలుగురు వ్యోమగాములను ప్రధాని మోదీ ప్రపంచానికి పరిచయం చేశారు. తిరువనంతపురంలోని ఇస్రో కేంద్రంలో ఈ నలుగురిని కలిసి అభినందించారు. దేశంలో 140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను అంతరిక్షానికి మోసుకెళ్లే నాలుగు శక్తులు అంటూ వారిని ప్రశంసించారు.

Tags :

మరిన్ని