PM Modi: కన్యాకుమారిలో ప్రధాని మోదీ ధ్యానం

సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని నరేంద్రమోదీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేసేందుకు వెళ్లారు. 2019 ఎన్నికలు ముగిశాక కేదార్‌నాథ్ గుహల్లో ధ్యానం చేసిన మోదీ.. ఈసారి వివేకానంద రాక్ మెమోరియల్‌ను అందుకు ఎంచుకున్నారు.

Published : 30 May 2024 22:05 IST

సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాని నరేంద్రమోదీ కన్యాకుమారిలోని వివేకానంద రాక్ మెమోరియల్ వద్ద ధ్యానం చేసేందుకు వెళ్లారు. 2019 ఎన్నికలు ముగిశాక కేదార్‌నాథ్ గుహల్లో ధ్యానం చేసిన మోదీ.. ఈసారి వివేకానంద రాక్ మెమోరియల్‌ను అందుకు ఎంచుకున్నారు. మోదీ పర్యటన నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు