PM Modi: యూపీలోని మేరఠ్ నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన మోదీ
ప్రస్తుత లోక్సభ ఎన్నికలు వికసిత్ భారత్ నిర్మాణానికి బాటలు వేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గత పదేళ్లలో అభివృద్ధికి సంబంధించి ప్రజలు ట్రైలర్ మాత్రమే చూశారన్న ఆయన, వచ్చే ఐదేళ్లలో మరింత వేగవంతమైన ప్రగతి కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తున్నట్లు వివరించారు. దేశంలో అవినీతిని రూపుమాపేందుకు కఠిన చర్యలు చేపట్టామన్న ప్రధాని మోదీ. ఆ ఫలితమే ముఖ్యమంత్రులుగా ఉన్నవారు కూడా కటకటాలు లెక్కిస్తున్నారని మేరఠ్ ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.
Updated : 01 Apr 2024 10:11 IST
Tags :