Katchatheevu: కచ్చతీవు ద్వీపంపై రాజకీయ దుమారం
లోక్సభ ఎన్నికల వేళ శ్రీలంకలో ఉన్న కచ్చతీవు ద్వీపంపై రాజకీయ దుమారం చెలరేగింది. 1974లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం పాక్ జలసంధిలో ఉన్న కచ్చతీవు ద్వీపాన్ని పూర్తి నిర్లక్ష్యంగా శ్రీలంకకు అప్పగించిందని ఓ కథనాన్ని ఉటంకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. తమిళనాడు భాజపా అధ్యక్షుడు అన్నామలై చేసిన ఆర్టీఐ దరఖాస్తు ద్వారా ఈ కచ్చతీవు అంశంపై చర్చ మొదలైంది.
Published : 01 Apr 2024 10:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముందే కేజ్రీవాల్ అరెస్టు ఎందుకు? ఈడీకి ‘సుప్రీం’ ప్రశ్న
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచ్లకు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు దూరం.. కారణమిదే
-
వివేకా హత్య తర్వాత అవినాష్.. జగన్కు ఫోన్ చేసి ఏం మాట్లాడారు?: సునీత
-
సేల్స్ తగ్గాయన్న ఫ్రస్ట్రేషన్.. సీనియర్ ఎగ్జిక్యూటివ్లపై వేటు వేసిన మస్క్
-
కెనడాలో విదేశీ విద్యార్థులకు నిరాశ.. ఇక వారానికి గరిష్ఠంగా 24 గంటలే పని!
-
అమిత్ షా నకిలీ వీడియోల కేసు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే పీఏ అరెస్టు