AP News: హామీల్ని గోదాట్లో కలిపి.. పోలవరం నిర్వాసితులకు జగన్ దగా
పోలవరం నిర్వాసితుల్ని గోదావరి వరదతో ముంచితే సీఎం జగన్ ఉత్తుత్తి హామీలతో ముంచారు. ప్రతిపక్షంలో ఉండగా మంపు బాధితుల్ని ఆశల పల్లకి ఎక్కించి ఓట్లు వేయించుకున్నారు. తీరా కుర్చీ ఎక్కాక అమాయక గిరిజనాన్ని గోదారికి వదిలేశారు. పునరావాస ప్యాకేజీ రూ.10 లక్షలకు పెంచలేదు. పాత భూములకు కొత్త ధర ఇవ్వలేదు. 41.7 కాంటూరు పరిధిలోని ముంపు గ్రామాల్ని తరలించలేదు. ఇలా ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చకుండా విశ్వాస ఘాతుకానికి పాల్పడ్డారు.
Published : 28 Mar 2024 13:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అక్కడికి రాలేం.. మీరే రండి..: గేటెడ్ కమ్యూనిటీల్లో పోలింగ్ కేంద్రాలు లేనట్టే
-
పేరుకే పోలీసులు.. పుత్రరత్నం సేవలో బానిసలు
-
నాడు తండ్రులు నేడు వారసులు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆసక్తికరంగా ఎన్నికల పోరు
-
వైకాపా ప్రభుత్వ విలేజీ క్లినిక్.. కాలేదు క్లిక్
-
రెండు కిలోమీటర్లకే రూ.9 వ్యత్యాసమా..!
-
ఇచ్చేది మెతుకంత.. చిందరవందరే బతుకంతా!!