YSRCP: వైకాపా అరాచకాలకు పోలీసుల వత్తాసు.. బాధితులపైనే కేసులు!
ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చి రెండు వారాలు దాటింది. ఎలాంటి ఒత్తిళ్లు లేకుండా స్వేచ్ఛగా పనిచేసే అవకాశం అధికారులకు ఉంది. కానీ పోలీసు శాఖ మాత్రం అధికార పార్టీ నేతల కబంధ హస్తాల నుంచి బయటకు రావడం లేదు. వైకాపా మూకలు చేసే అరాచకాలను చూసీచూడనట్లుగా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై అధికార పార్టీ నేతలు ఇష్టానుసారంగా దాడులకు పాల్పడుతున్నా.. బాధితులపైనే ఎదురు కేసులు పెట్టడం పోలీసుల పక్షపాత వైఖరికి పరాకాష్టగా మారింది.
Published : 04 Apr 2024 14:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టిపరిస్థితుల్లోనూ భారత భద్రతకు ముప్పును అనుమతించబోం: శ్రీలంక
-
పారితోషికం మరిచిపోయారా సారూ..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
లింక్ నొక్కారంటే.. డబ్బు మాయం
-
పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం
-
‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా