AP News: సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం
సీఎం జగన్పై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తోంది. దాడి ముందు, తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్ఠంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్తు సరఫరా నిలిపేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకపోవటం ఏంటి? రాయి తగిలాక వీఐపీ చుట్టూ వలయంగా ఎందుకు ఏర్పడలేదు? ఘటన జరిగి 24 గంటలు గడిచిపోయినా పురోగతి ఏదీ కనిపించకపోవడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Published : 15 Apr 2024 09:39 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!