AP News: సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం

సీఎం జగన్‌పై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తోంది. దాడి ముందు, తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్ఠంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్తు సరఫరా నిలిపేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకపోవటం ఏంటి? రాయి తగిలాక వీఐపీ చుట్టూ వలయంగా ఎందుకు ఏర్పడలేదు? ఘటన జరిగి 24 గంటలు గడిచిపోయినా పురోగతి ఏదీ కనిపించకపోవడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Published : 15 Apr 2024 09:39 IST

సీఎం జగన్‌పై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తోంది. దాడి ముందు, తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్ఠంగా ఉందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యుత్తు సరఫరా నిలిపేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకపోవటం ఏంటి? రాయి తగిలాక వీఐపీ చుట్టూ వలయంగా ఎందుకు ఏర్పడలేదు? ఘటన జరిగి 24 గంటలు గడిచిపోయినా పురోగతి ఏదీ కనిపించకపోవడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

Tags :

మరిన్ని