Mahabubabad: ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటనతో మానుకోటలో రాజకీయ వేడి

పార్లమెంటు ఎన్నికలకు మహబూబాబాద్ నియోజకవర్గానికి ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటనతో రాజకీయ వేడి మొదలైంది. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మరోసారి టిక్కెట్ దక్కించుకోగా.. భారాస తరఫున మాలోత్ కవిత మరోసారి బరిలోకి దిగారు. ఇవాళ కాషాయ కండువా కప్పుకోనున్న భారాస నేత, మాజీ ఎంపీ సీతారాం నాయక్ భాజపా తరఫున బరిలోకి దిగనున్నారు.  

Published : 10 Mar 2024 11:13 IST

పార్లమెంటు ఎన్నికలకు మహబూబాబాద్ నియోజకవర్గానికి ప్రధాన పార్టీల అభ్యర్థుల ప్రకటనతో రాజకీయ వేడి మొదలైంది. కాంగ్రెస్ నుంచి కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ మరోసారి టిక్కెట్ దక్కించుకోగా.. భారాస తరఫున మాలోత్ కవిత మరోసారి బరిలోకి దిగారు. ఇవాళ కాషాయ కండువా కప్పుకోనున్న భారాస నేత, మాజీ ఎంపీ సీతారాం నాయక్ భాజపా తరఫున బరిలోకి దిగనున్నారు.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు