Puttaparti: తెదేపా, వైకాపా నేతల ఘర్షణ.. రణరంగంగా పుట్టపర్తి!
ప్రశాంతి నిలయానికి కేంద్రమైన పుట్టపర్తి (Puttaparti).. రాజకీయ అశాంతికి కేంద్రంగా మారింది. వైకాపా(YSRCP), తెలుగుదేశం(TDP) నేతల రాజకీయ సవాళ్లు, దాడులు-ప్రతిదాడులతో అట్టుడికింది. తెలుగుదేశం సవాల్పై ప్రమాణం కోసమంటూ గుడిలో ఎమ్మెల్యే ఉండగానే.. బయట ఆయన అనుచరులు రెచ్చిపోయారు. మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డిపై రాళ్లు, చెప్పులు విసిరారు. కారు ధ్వంసం చేశారు. ప్రతిదాడికి యత్నించిన తెలుగుదేశం వర్గీయులపై పోలీసులు లాఠీలు ఝుళిపించారు.
Published : 01 Apr 2023 20:17 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?