Congress: ప్రజా భవన్‌కు అందరినీ ఆహ్వానిస్తున్నాం: పొన్నం ప్రభాకర్

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా తన గెలుపునకు కృషి చేసిన సీపీఐ నేతలను ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పొన్నం మర్యాదపూర్వకంగా కలిశారు. హుస్నాబాద్‌లో తన గెలుపునకు కృషి చేసిన సీపీఐ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానన్నారు. NSUI నాయకుడిగా ఉన్నప్పుడు యూనివర్సిటీలో కంచెలు తెంచినట్లే.. ఇప్పుడు ప్రగతి భవన్ కంచెలు తెంచామన్నారు. ప్రజా భవన్‌కు అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానిస్తోందని చెప్పారు.

Published : 08 Dec 2023 20:11 IST

తెలంగాణలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటైందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పొత్తు ధర్మంలో భాగంగా తన గెలుపునకు కృషి చేసిన సీపీఐ నేతలను ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పొన్నం మర్యాదపూర్వకంగా కలిశారు. హుస్నాబాద్‌లో తన గెలుపునకు కృషి చేసిన సీపీఐ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుంటానన్నారు. NSUI నాయకుడిగా ఉన్నప్పుడు యూనివర్సిటీలో కంచెలు తెంచినట్లే.. ఇప్పుడు ప్రగతి భవన్ కంచెలు తెంచామన్నారు. ప్రజా భవన్‌కు అందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆహ్వానిస్తోందని చెప్పారు.

Tags :

మరిన్ని