Ponnam: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష

పదేళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి భాజపా చేసిన అన్యాయం, కేంద్రం వైఫల్యాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలోని ఇందిరాభవన్‌లో నిరసన దీక్ష చేపట్టారు. ఆనాటి కాంగ్రెస్ నాయకులు పంచవర్ష ప్రణాళికల ద్వారా పరిశ్రమలు తీసుకువస్తే.. మోదీ వాటిని అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఈ దీక్షలో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated : 14 Apr 2024 16:18 IST

పదేళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి భాజపా చేసిన అన్యాయం, కేంద్రం వైఫల్యాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలోని ఇందిరాభవన్‌లో నిరసన దీక్ష చేపట్టారు. ఆనాటి కాంగ్రెస్ నాయకులు పంచవర్ష ప్రణాళికల ద్వారా పరిశ్రమలు తీసుకువస్తే.. మోదీ వాటిని అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఈ దీక్షలో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.

Tags :

మరిన్ని