Ponnam: కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ నిరసన దీక్ష
పదేళ్ల మోదీ పాలనలో రాష్ట్రానికి భాజపా చేసిన అన్యాయం, కేంద్రం వైఫల్యాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్ జిల్లాలోని ఇందిరాభవన్లో నిరసన దీక్ష చేపట్టారు. ఆనాటి కాంగ్రెస్ నాయకులు పంచవర్ష ప్రణాళికల ద్వారా పరిశ్రమలు తీసుకువస్తే.. మోదీ వాటిని అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్నారని ఆరోపించారు. ఈ దీక్షలో ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.
Updated : 14 Apr 2024 16:18 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
Hyderabad vs Lucknow: ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
-
అక్షయ తృతీయకు బంగారం కొంటున్నారా? నాణ్యతను గుర్తించండిలా..
-
వేసవి విహారానికి ఎక్కువగా సెర్చ్ చేసిన ప్రదేశాలు ఇవే..
-
నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి
-
జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్