AP News: ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వంలో పడకేసిన ‘పుర ప్రగతి’
రాష్ట్రంలో పట్టణాల నవీకరణ, నగరాభివృద్ధి దిశగా అడుగు ముందుకు పడటం లేదు. ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం.. పుర, నగరపాలక సంస్థల్లో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించలేదు. తాగునీరు, అంతర్గత రహదారులు, మురుగు కాల్వలు, పారిశుద్ధ్య నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ వంటి అంశాలపై చర్యలు లేవు. సమస్యలతో పుర ప్రజలు సతమతమవుతున్నారు.
Published : 28 Mar 2024 15:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?