Manyam: పెచ్చులు ఊడుతున్న రోడ్డు.. ఎలా ప్రయాణించాలంటూ ప్రజల ఆగ్రహం
ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లో అధికారులు ఆగమేఘాల మీద గిరిజన గ్రామాలకు బీటీరోడ్లు వేయిస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గారవలస గ్రామానికి కురుపాం నియోజకవర్గ ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి 3 నెలల క్రితం రోడ్డు వేయించారు. రోడ్డు వేసిన కొద్దిరోజులకే అది పెచ్చులుగా విడిపోయింది. అలాగే దుగ్గి గ్రామం జంక్షన్ నుంచి గారవలస గ్రామానికి వేసిన రహదారి దుస్థితిని ఓ రైతు వీడియో తీసి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published : 03 Apr 2024 17:03 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
48 గంటల్లో పోలింగ్ శాతాలపై.. ఈసీ స్పందన కోరిన సుప్రీంకోర్టు
-
‘త్రినయని’ సీరియల్ నటుడు చందు ఆత్మహత్య
-
మళ్లీ భాజపా గెలిస్తే.. ఆ నేతలు కటకటాల్లోకే..: కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు
-
TS బదులుగా TG.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్
-
రాణించిన కేఎల్ రాహుల్-పూరన్.. ముంబయి లక్ష్యం 215
-
హైదరాబాద్ మెట్రో రైలు సమయం పొడిగింపు