AP News: ఈసీ బదిలీ చేసిన ఐఏఎస్లకు మళ్లీ పోస్టింగ్
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీ చేసిన ముగ్గురు ఐఏఎస్ అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోస్టింగ్లు ఇచ్చింది. తిరుపతి కలెక్టర్గా పనిచేసిన లక్ష్మీశను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈఓగా నియమించింది. కృష్ణా జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ బదిలీ అయిన పి.రాజబాబుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీగా పోస్టింగ్ ఇచ్చింది. అనంతపురం జిల్లా కలెక్టర్గా పనిచేస్తూ బదిలీ అయిన పి.గౌతమి.. తితిదే జేఈఓగా నియమితులయ్యారు.
Published : 09 Apr 2024 11:33 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చెన్నైపై పంజాబ్ విజయం.. ప్లేఆఫ్స్ అవకాశాలు సజీవం
-
అనిల్ రావిపూడిని కొడితే రూ. 10 వేలు ఇస్తా: రాజమౌళి
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
-
130 స్కూళ్లకు బెదిరింపు మెయిల్.. ఎన్నికల వేళ ఉగ్ర కుట్రేనా?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?