AP News: ఈసీ బదిలీ చేసిన ఐఏఎస్‌లకు మళ్లీ పోస్టింగ్‌

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీ చేసిన ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. తిరుపతి కలెక్టర్‌గా పనిచేసిన లక్ష్మీశను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓగా నియమించింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీ అయిన పి.రాజబాబుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీగా పోస్టింగ్‌ ఇచ్చింది. అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీ అయిన పి.గౌతమి.. తితిదే జేఈఓగా నియమితులయ్యారు. 

Published : 09 Apr 2024 11:33 IST

కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో బదిలీ చేసిన ముగ్గురు ఐఏఎస్‌ అధికారులకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. తిరుపతి కలెక్టర్‌గా పనిచేసిన లక్ష్మీశను ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈఓగా నియమించింది. కృష్ణా జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీ అయిన పి.రాజబాబుకు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీగా పోస్టింగ్‌ ఇచ్చింది. అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తూ బదిలీ అయిన పి.గౌతమి.. తితిదే జేఈఓగా నియమితులయ్యారు. 

Tags :

మరిన్ని