KA Paul: ఈసారి ఎన్నికల్లో ఆ రెండు స్థానాల నుంచి పోటీ!: కేఏపాల్
నరేంద్ర మోదీ ప్రధాని పదవి చేపట్టాక దేశాన్ని అమ్మేశారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్ ధ్వజమెత్తారు. సీఎం జగన్ రాష్ట్రాన్ని ఐదు లక్షల కోట్ల మేర అప్పులపాలు చేశారని విమర్శించారు. తాను శృంగవరపు కోటలో శాసన సభ్యుడిగా, విశాఖ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. శృంగవరపు కోటలో బుధవారం పార్టీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.
Updated : 19 Mar 2024 18:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల్లో హింస.. బదిలీ అయినవారి స్థానంలో కొత్త నియామకాలు
-
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ