KA Paul: తెలంగాణలో అన్ని లోక్సభ స్థానాల్లో ‘ప్రజాశాంతి’ అభ్యర్థుల పోటీ..!: కేఏ పాల్
ప్రజాశాంతి పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బాబూమోహన్ను నియమిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత కేఏ పాల్ ప్రకటించారు. అమీర్పేట్లోని ప్రజాశాంతి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. తెలంగాణలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటారని వెల్లడించారు.
Published : 25 Mar 2024 17:31 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఇక ఉబర్ బస్సులు.. తొలుత ఈ నగరంలోనే సేవలు
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్
-
అయిదో దశ ఎన్నికలు.. ముగిసిన పోలింగ్!
-
మళ్లీ వచ్చేది మోదీ సర్కార్.. పీవోకే విలీనం పక్కా: అమిత్ షా
-
మాపై బురద జల్లే ప్రయత్నమిది: రేవ్పార్టీ రూమర్స్పై జానీ మాస్టర్