AP News: పోలీసుల తీరుపై K.A పాల్ అసహనం

రుషికొండలో కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలను రహస్యంగా ప్రారంభించాల్సిన అవసరం ఏంటని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు K.A పాల్ ప్రశ్నించారు. భవనాల పరిశీలనకు వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన కేఏ పాల్. తనను అడ్డుకున్నందుకే తెలంగాణలో కేసీఆర్ పదవిని కోల్పోయారన్నారు

Updated : 29 Feb 2024 23:58 IST

రుషికొండలో కోట్లు వెచ్చించి నిర్మించిన భవనాలను రహస్యంగా ప్రారంభించాల్సిన అవసరం ఏంటని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు K.A పాల్ ప్రశ్నించారు. భవనాల పరిశీలనకు వెళ్తున్న ఆయనను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన కేఏ పాల్. తనను అడ్డుకున్నందుకే తెలంగాణలో కేసీఆర్ పదవిని కోల్పోయారన్నారు

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు