Bharat Ratna: రాష్ట్రపతి భవన్‌లో భారత రత్న పురస్కారాల ప్రదానోత్సవం

దిల్లీ: రాష్ట్రపతిలో భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. కర్పూరీ ఠాకూర్‌, చౌధురి చరణ్‌ సింగ్‌, ఎంఎస్‌ స్వామినాథన్‌ కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాలు అందజేశారు. 

Updated : 30 Mar 2024 11:20 IST

దిల్లీ: రాష్ట్రపతిలో భవన్‌లో భారతరత్న అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు ప్రభాకర్‌రావు రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు. కర్పూరీ ఠాకూర్‌, చౌధురి చరణ్‌ సింగ్‌, ఎంఎస్‌ స్వామినాథన్‌ కుటుంబ సభ్యులకు ఈ పురస్కారాలు అందజేశారు. 

Tags :

మరిన్ని