Hyderabad: అధిక వడ్డీ ఆశతో.. రూ. వందల కోట్లు మోసపోయారు!

బిడ్డల ఉన్నత భవిష్యత్తు కోసం కొందరు, వారి పెళ్లిళ్ల కోసం మరికొందరు దాచుకున్న మద్యతరగతి కష్టార్జితం ఓ ఫైనాన్స్ కంపెనీపాలైంది.

Published : 21 May 2024 10:12 IST

  బిడ్డల ఉన్నత భవిష్యత్తు కోసం కొందరు, వారి పెళ్లిళ్ల కోసం మరికొందరు దాచుకున్న మద్యతరగతి కష్టార్జితం ఓ ఫైనాన్స్ కంపెనీపాలైంది. అధిక వడ్డీ కోసం ఆశచూపిన ఉన్నతాధికారి మాటలు నమ్మి సహోద్యోగులూ నిండా మునిగారు. దాదాపు రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టిన బాధితులంతా లబోదిబోమంటూ రోడ్డెక్కారు. అధిక వడ్డీ పేరుతో రాజధానిలో వెలుగు చూసిన ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ మోసం వందల మందిని రోడ్డున పడేలా చేసింది.  

Tags :

మరిన్ని