Vinukonda: జగన్ పర్యటన.. చెట్ల నరికివేతపై స్థానికుల తీవ్ర ఆగ్రహం
సీఎం పర్యటనలో భద్రతా ఏర్పాటు ముఖ్యమే.. కానీ, అదే సమయంలో పచ్చని చెట్లు ఏం తప్పు చేశాయని అందరూ ప్రశ్నిస్తున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లలో భాగంగా.. విశాఖ శారదాపీఠం దారిలో చెట్ల నరికివేతపై స్థానికుల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధికారుల తీరులో మార్పు రాలేదు. తాజాగా వినుకొండలో ఇదే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా రహదారులు పక్కన ఉండే వ్యాపారులను ఉన్నఫలంగా ఖాళీ చేయించేశారు.
Published : 29 Jan 2023 20:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఆప్కు మరో షాక్.. సత్యేందర్ జైన్పై సీబీఐ దర్యాప్తునకు కేంద్రం ఓకే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
రష్యా భీకర దాడులు.. ఉక్రెయిన్కు ‘కరెంటు కోతల ముప్పు’!
-
ఐదేళ్లలో రాష్ట్రం కోసం ఏం చేశావ్ జగన్?: చంద్రబాబు
-
పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారు
-
మాల్దీవుల స్వతంత్రతను ‘విదేశీ’ చేతుల్లో పెట్టారు: ముయిజ్జు