Guntur: గుంటూరులో తాగునీటి కటకట.. ప్రజల అవస్థలు

గుంటూరు నగరవాసుల్ని ఎన్నడూ లేని రీతిలో తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. మూడు వారాలుగా పలు కాలనీల ప్రజలు.. కలుషిత నీటి వల్ల అనారోగ్య సమస్యలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కార్పొరేషన్ సరఫరా చేసిన తాగునీరు వల్ల వందలాది మంది అస్వస్థతకు గురికాగా.. డయేరియా లక్షణాలతో అధికారికంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Published : 26 Feb 2024 14:59 IST

గుంటూరు నగరవాసుల్ని ఎన్నడూ లేని రీతిలో తాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. మూడు వారాలుగా పలు కాలనీల ప్రజలు.. కలుషిత నీటి వల్ల అనారోగ్య సమస్యలతో ఉక్కిరిబిక్కిరయ్యారు. కార్పొరేషన్ సరఫరా చేసిన తాగునీరు వల్ల వందలాది మంది అస్వస్థతకు గురికాగా.. డయేరియా లక్షణాలతో అధికారికంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు