AP News: బస్సు యాత్ర పేరిట జనానికి నరకం చూపిన జగన్
మేమంతా సిద్ధం అంటూ జగన్ చేస్తున్న బస్సు యాత్ర జనానికి నరకాన్ని చూపిస్తోంది. విజయవాడలో బలప్రదర్శన కోసం వేల మంది ప్రజలకు చుక్కలు చూపించారు. బస్సు యాత్రకు జనాలు విరగబడిపోతున్నట్లు చూపించేందుకు డ్రోన్ షాట్లు, వీడియో చిత్రీకరణ కోసం గంటల తరబడి హైవేని స్తంభింపజేశారు. జగన్ ఎలక్షన్ షో కోసం ఎక్కడికక్కడ వాహనాలన్నింటినీ నిలిపేసి వాటిని ఒక్కసారిగా వదిలి వాహనదారుల్ని ఇబ్బందులకు గురిచేశారు.
Published : 14 Apr 2024 12:24 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
-
ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
-
ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్
-
అప్పట్లో.. 4 సెకన్లు ఆలస్యంగా చంద్రయాన్ 3.. ఎందుకంటే!
-
‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!