Purandeswari: ముస్లిం రిజర్వేషన్లపై నేనెలాంటి వ్యాఖ్యలూ చేయలేదు: పురందేశ్వరి
ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి తాను ఎక్కడా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని భాజపా ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి (Purandeswari) స్పష్టం చేశారు. ముస్లిం రిజర్వేషన్లపై అనవసరంగా తనపై దుష్ర్పచారం చేస్తున్నారని, అలాంటి వదంతులను ఎవరూ నమ్మొద్దని సూచించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం భాజపా కార్యాలయంలో పోలింగ్ బూత్ కమిటీల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు.
Published : 11 Apr 2024 16:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దౌత్య విభేదాల వేళ భారత పర్యటనకు మాల్దీవుల విదేశాంగ మంత్రి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కావలిలో ఇంకా తొలగించని డబుల్ ఓట్లు
-
ఆడపిల్ల పుడితే రూ.2వేల డిపాజిట్.. యువ జంట వినూత్న నిర్ణయం
-
హలో.. మీ ఓటు ఎటు?.. సర్వే ఏజెన్సీల నుంచి ఫోన్లు
-
మాయావతి కీలక ప్రకటన.. వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ తొలగింపు