Purandeswari: దళిత యువకుడు మహేంద్రది ప్రభుత్వ హత్యే: పురందేశ్వరి

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఈనెల 13వ తేదీన ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన దళిత యువకుడు మహేంద్ర కుటుంబ సభ్యులను భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి (Purandeswari) పరామర్శించారు. మహేంద్ర మృతి పూర్తిగా ప్రభుత్వ హత్యేనని ఆమె ఆరోపించారు. మహేంద్ర మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Published : 18 Nov 2023 15:24 IST

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం దొమ్మేరు గ్రామంలో ఈనెల 13వ తేదీన ఆత్మహత్య చేసుకుని మృతిచెందిన దళిత యువకుడు మహేంద్ర కుటుంబ సభ్యులను భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి (Purandeswari) పరామర్శించారు. మహేంద్ర మృతి పూర్తిగా ప్రభుత్వ హత్యేనని ఆమె ఆరోపించారు. మహేంద్ర మృతిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

Tags :

మరిన్ని