TS News: నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ.. తొలిరోజే రంగంలోకి భాజపా
తెలంగాణలో నామినేషన్ల తొలిరోజు నుంచే భాజపా (BJP) అభ్యర్థులు రంగంలోకి దిగుతున్నారు. రఘునందనరావు, ఈటల రాజేందర్, డి.కె.అరుణ ఇవాళ నామినేషన్లు వేయనున్నారు. భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఇందుకు హాజరుకానున్నారు. ర్యాలీలు, సభలతో అట్టహాసంగా నామపత్రాల దాఖలు చేసేలా కమలదళం కార్యాచరణ సిద్ధం చేసింది.
Published : 18 Apr 2024 09:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
సోనీ రియాన్ పాకెట్ ఏసీ.. ఎక్కడికైనా వెంట తీసుకెళ్లొచ్చు!
-
విజయవాడలో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
-
భారత్ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే.. మనం అడుక్కుంటున్నాం: పాక్ నేత
-
లఖ్నవూ సూపర్ జెయింట్స్కు గుడ్న్యూస్.. ముంబయికి చావోరేవో
-
ఛత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం
-
‘అసహనంతోనే ఫేక్ వీడియోలు’ : కాంగ్రెస్పై మండిపడ్డ అమిత్ షా