Rahul Gandhi: శ్రీనగర్‌లో ముగిసిన భారత్‌ జోడో యాత్ర

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు చేపట్టిన భారత్ జోడోయాత్ర ముగిసింది. యాత్ర ముగింపు సందర్భంగా ఆయన.. శ్రీనగర్‌లోని లాల్‌చౌక్ వద్ద జాతీయ జెండా ఎగురువేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన రాహుల్ గాంధీ.. దేశానికి చేసిన వాగ్దానాన్ని నెరవేర్చినట్లు చెప్పారు. 

Published : 29 Jan 2023 20:23 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు