Rahul Gandhi: మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా ఎన్నికల్లో గెలిచేందుకు మోదీ కుట్ర: రాహుల్ గాంధీ
భాజపాను గద్దె దింపి దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడాలని విపక్ష కూటమి ‘ఇండియా’ పిలుపునిచ్చింది. లోక్సభ ఎన్నికల్లో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఐదు డిమాండ్లను ఎన్నికల సంఘం ముందు ఉంచింది. మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా 400 స్థానాల్లో గెలిచేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
Updated : 01 Apr 2024 12:29 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం
-
‘కల్కి’లో రాజమౌళి ఎలా భాగమయ్యారు..?: నాగ్అశ్విన్ ఏం చెప్పారంటే
-
మదనపల్లె దస్త్రాల దహనం కేసులో ఆరోరోజు విచారణ
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల