Rahul Gandhi: మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా ఎన్నికల్లో గెలిచేందుకు మోదీ కుట్ర: రాహుల్ గాంధీ

భాజపాను గద్దె దింపి దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడాలని విపక్ష కూటమి ‘ఇండియా’ పిలుపునిచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఐదు డిమాండ్లను ఎన్నికల సంఘం ముందు ఉంచింది. మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా 400 స్థానాల్లో గెలిచేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

Updated : 01 Apr 2024 12:29 IST

భాజపాను గద్దె దింపి దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కాపాడాలని విపక్ష కూటమి ‘ఇండియా’ పిలుపునిచ్చింది. లోక్‌సభ ఎన్నికల్లో అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పించేందుకు ఐదు డిమాండ్లను ఎన్నికల సంఘం ముందు ఉంచింది. మ్యాచ్ ఫిక్సింగ్ ద్వారా 400 స్థానాల్లో గెలిచేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.

Tags :

మరిన్ని