Congress: ఆ 22 మందికి ప్రధాని మోదీ 24 గంటలు సాయం చేస్తారు!: రాహుల్ గాంధీ
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ (congress) మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రచారసభల్లో తెలిపారు. పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న భాజపా ఇంకా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకాగాంధీ మండిపడ్డారు.
Published : 14 Apr 2024 09:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అత్యుత్తమ ఫామ్ అందుకోలేదు... నా బెస్ట్ ఇన్నింగ్స్ ఇది కాదు: రియాన్
-
శివసేన నేతను తీసుకెళ్లాల్సిన హెలికాప్టర్కు ప్రమాదం..
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర, ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM