Congress: ఆ 22 మందికి ప్రధాని మోదీ 24 గంటలు సాయం చేస్తారు!: రాహుల్ గాంధీ
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతు రుణాలు మాఫీ చేయనున్నట్లు కాంగ్రెస్ (congress) మాజీ అధ్యక్షుడు రాహుల్గాంధీ హామీ ఇచ్చారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ప్రచారసభల్లో తెలిపారు. పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న భాజపా ఇంకా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయటం విడ్డూరంగా ఉందని ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రియాంకాగాంధీ మండిపడ్డారు.
Published : 14 Apr 2024 09:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం