Sangareddy: గంజ్‌ మైదాన్‌లో.. నాడు ఇందిర, నేడు రాహుల్‌

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గారెడ్డికి మద్దతుగా సంగారెడ్డిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ప్రచారం నిర్వహించారు. అక్కడి గంజ్‌ మైదాన్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. అయితే, 1980లో మెదక్‌ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన అనంతరం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇదే మైదాన్‌లో ప్రసంగించారని.. ఈ సందర్భంగా రాహుల్‌కు జగ్గారెడ్డి వివరించారు.

Published : 26 Nov 2023 19:42 IST

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగ్గారెడ్డికి మద్దతుగా సంగారెడ్డిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ప్రచారం నిర్వహించారు. అక్కడి గంజ్‌ మైదాన్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. అయితే, 1980లో మెదక్‌ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన అనంతరం మాజీ ప్రధాని ఇందిరాగాంధీ ఇదే మైదాన్‌లో ప్రసంగించారని.. ఈ సందర్భంగా రాహుల్‌కు జగ్గారెడ్డి వివరించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు