Ram Mandir: లోహపు వ్యర్థాలతో అయోధ్య రామమందిర నమూనా

అయోధ్య రామమందిరం (Ram Mandir) ఇంకో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. ఈ ఉత్సవానికి ముందే కొందరు శిల్పకారులు.. మధ్యప్రదేశ్‌లో అయోధ్య రామమందిర నమూనాను తయారు చేశారు. లోహపు వ్యర్థాలతో అచ్చం రామమందిరం లాగానే మలిచి అందరినీ అబ్బుర పరుస్తున్నారు.

Updated : 11 Jan 2024 13:58 IST

అయోధ్య రామమందిరం (Ram Mandir) ఇంకో రెండు నెలల్లో ప్రారంభం కానుంది. ఈ ఉత్సవానికి ముందే కొందరు శిల్పకారులు.. మధ్యప్రదేశ్‌లో అయోధ్య రామమందిర నమూనాను తయారు చేశారు. లోహపు వ్యర్థాలతో అచ్చం రామమందిరం లాగానే మలిచి అందరినీ అబ్బుర పరుస్తున్నారు.

Tags :

మరిన్ని