Uttarpradesh: లోక్‌సభ ఎన్నికల బరిలో రాముడి పాత్రధారి అరుణ్‌ గోవిల్‌

సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి చార్  సౌ పార్  అంటూ నినదిస్తున్న భాజపా అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2019 ఎన్నికల్లో 80 స్థానాలకు 62 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ ఈసారి ఇంకా ఎక్కువ నియోజకవర్గాలు గెలుపొందాలని భావిస్తోంది. ఈ ఏడాది జరిగిన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని ఎన్నికల్లో అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న భాజపా.. మేరఠ్‌లో రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్‌ను బరిలో దించింది. మేరఠ్ నుంచి నామినేషన్ వేసిన అరుణ్ గోవిల్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ఆరంభమైందని అన్నారు.    

Published : 03 Apr 2024 15:02 IST

సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి చార్  సౌ పార్  అంటూ నినదిస్తున్న భాజపా అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తర్ ప్రదేశ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. 2019 ఎన్నికల్లో 80 స్థానాలకు 62 సీట్లు కైవసం చేసుకున్న కమలం పార్టీ ఈసారి ఇంకా ఎక్కువ నియోజకవర్గాలు గెలుపొందాలని భావిస్తోంది. ఈ ఏడాది జరిగిన అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాన్ని ఎన్నికల్లో అనుకూలంగా మార్చుకోవాలని భావిస్తున్న భాజపా.. మేరఠ్‌లో రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్‌ను బరిలో దించింది. మేరఠ్ నుంచి నామినేషన్ వేసిన అరుణ్ గోవిల్ తన జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ఆరంభమైందని అన్నారు.    

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు