Peddapalli: మంథనిలో రేషన్ డీలర్ హత్య.. ఆటోడ్రైవర్పై పోలీసుల అనుమానం!
పెద్దపల్లి (Peddapalli) జిల్లా మంథనిలో రేషన్ డీలర్ (Ration Dealer) హత్యోదంతం కలకలంరేపింది. రెండ్రోజుల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంథని మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రాజమణి డీలర్గా పనిచేస్తోంది. సోమవారం సరుకుల కోసం మంథనికి వెళ్లిన రాజమణి తిరిగి రాలేదు. పిల్లలు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలోనే మంథనిలో సంతోష్ అనే వ్యక్తి అద్దెకుండే ఇంట్లో మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. నిందితుడు పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని, విచారిస్తున్నట్లు తెలుస్తోంది.
Updated : 11 Oct 2023 16:22 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
50ఎంపీ సెల్ఫీ కెమెరాతో టెక్నో నుంచి రెండు కొత్త మొబైల్స్
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
కీలక పోరులో చెన్నైకి షాక్.. ప్లేఆఫ్స్కు దూసుకెళ్లిన బెంగళూరు