Vijayawada:: విజయవాడ బస్టాండ్‌లో ఎలుకలు.. హడలిపోతున్న ప్రయాణికులు

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి.

Published : 28 May 2024 14:27 IST

విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్‌లో ఎలుకలు స్వైర విహారం చేస్తున్నాయి. బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ప్రహరీ లేకపోవడం, డ్రైనేజీ సమస్య, అపరిశుభ్రత తాండవిస్తుండటంతో ఎటుచూసినా ఎలుకలు కనిపిస్తున్నాయి. మూషికాల దెబ్బకు ఆర్టీసీ సిబ్బంది, ప్రయాణికులు హడలిపోతున్నారు. శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాల్సిన ఆర్టీసీ అధికారులు తాత్కాలిక చర్యలతో సరిపెడుతున్నారు.

Tags :

మరిన్ని