Lok Sabha Polls: సార్వత్రిక ఎన్నికల రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధం

సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది.

Published : 24 Apr 2024 22:27 IST

సార్వత్రిక ఎన్నికల సమరంలో రెండో విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. 13 రాష్ట్రాల పరిధిలోని 88 లోక్‌సభ స్థానాలకు శుక్రవారం పోలింగ్ జరగనుంది. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సహా పలువురు ప్రముఖులు ఈ దశ పోలింగ్‌లోనే తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇప్పటికే ప్రచార గడువు ముగియడంతో మైకులన్నీ మూగబోయాయి. తమ ఓటును ఈవీఎమ్‌లలో నిక్షిప్తం చేసేందుకు ఓటర్లు కూడా సిద్ధంగా ఉన్నారు.

Tags :

మరిన్ని