Bapatla: సీఎం జగన్ పర్యటన.. 20 కి.మీ మేర జాతీయ రహదారిపై ఆంక్షలు
సీఎం జగన్ (CM Jagan) పర్యటన సందర్భంగా బాపట్ల జిల్లా (Bapatla News)లోని 216వ నంబర్ జాతీయ రహదారిపై పోలీసులు ఆంక్షలు విధించారు. రహదారిని ఆధీనంలోకి తీసుకొని.. బాపట్ల ఇంజినీరింగ్ కళాశాల నుంచి కర్లపాలెం మండలం బుద్దాం వరకు 20 కి.మీ. మేర రాకపోకలు నిషేధించారు. దీంతో చుట్టుపక్కల 10 గ్రామాల వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యమంత్రి శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తుండటంతో తెల్లవారుజాము నుంచే హైవే మూసివేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి హెలిప్యాడ్ను కూడా మరుప్రోలువారిపాలెం వద్ద హైవే పైనే ఏర్పాటు చేయడం గమనార్హం.
Published : 08 Dec 2023 13:45 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముంబయి ఇండియన్స్లో రెండు వర్గాలు.. కలిసి ప్రాక్టీస్ చేయని ఆటగాళ్లు!
-
అవసరమైతే బైడెన్ను చంపాలనుకున్నా.. వైట్హౌస్పై దాడి కేసులో నేరాన్ని అంగీకరించిన సాయి వర్షిత్
-
ఐరోపా మోస్ట్వాంటెడ్ ‘ది స్కార్పియన్’ అరెస్టు..!
-
అత్యాధునిక ఫీచర్లతో జీపీటీ-4o.. అందరికీ ఫ్రీ
-
చరణ్ వల్లే ఆ డిప్రెషన్ నుంచి బయటపడ్డా: ఉపాసన
-
హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతులు.. యాడ్ ఏజెన్సీపై కేసు