Cyclone Michaung: ఏపీ ప్రభుత్వం ఆదుకోకపోతే ఉరే శరణ్యం: రైతులు

మిగ్‌జాం తుపానుతో తీవ్రంగా నష్టపోయామని మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం నష్టం అంచనాలు కూడా వేయడం లేదని అంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఉరే శరణ్యమంటూ నిరసనకు దిగారు. ఈ ప్రాంత పర్యటనకు వస్తున్న చంద్రబాబు వద్ద గోడు వినిపించేందుకు రైతులు సిద్ధమయ్యారు.

Updated : 08 Dec 2023 13:28 IST

మిగ్‌జాం తుపానుతో తీవ్రంగా నష్టపోయామని మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం నష్టం అంచనాలు కూడా వేయడం లేదని అంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఉరే శరణ్యమంటూ నిరసనకు దిగారు. ఈ ప్రాంత పర్యటనకు వస్తున్న చంద్రబాబు వద్ద గోడు వినిపించేందుకు రైతులు సిద్ధమయ్యారు.

Tags :

మరిన్ని