Cyclone Michaung: ఏపీ ప్రభుత్వం ఆదుకోకపోతే ఉరే శరణ్యం: రైతులు
మిగ్జాం తుపానుతో తీవ్రంగా నష్టపోయామని మంగళగిరి నియోజకవర్గం రేవేంద్రపాడు రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటివరకు కనీసం నష్టం అంచనాలు కూడా వేయడం లేదని అంటున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే ఉరే శరణ్యమంటూ నిరసనకు దిగారు. ఈ ప్రాంత పర్యటనకు వస్తున్న చంద్రబాబు వద్ద గోడు వినిపించేందుకు రైతులు సిద్ధమయ్యారు.
Updated : 08 Dec 2023 13:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్రెడ్డి హైదరాబాద్కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం