AP News: సామాన్యులను భయపెడుతున్న బియ్యం ధరలు.. చోద్యం చూస్తున్న సర్కార్‌

ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం ధరలు వింటేనే సామాన్యులు భయపడుతున్నారు. భవిష్యత్తులో బియ్యం కొనగలమా? అని సందేహిస్తున్నారు. రాష్ట్రంలో బియ్యం ధరలు ఇష్టారీతిన పెంచేస్తున్నా నియంత్రించే నాథుడే కరవయ్యాడు. ధరలకు కళ్లెం వేయాల్సిన సర్కారు చోద్యం చూస్తోంది. వర్షాల్లేక ఈ ఏడాది వరి సాగు తగ్గడం మరింత కలవరానికి గురి చేస్తోంది. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి తమ బాధలు చూడాలని సామాన్యులు వేడుకుంటున్నారు.  

Published : 28 Feb 2024 12:29 IST

ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం ధరలు వింటేనే సామాన్యులు భయపడుతున్నారు. భవిష్యత్తులో బియ్యం కొనగలమా? అని సందేహిస్తున్నారు. రాష్ట్రంలో బియ్యం ధరలు ఇష్టారీతిన పెంచేస్తున్నా నియంత్రించే నాథుడే కరవయ్యాడు. ధరలకు కళ్లెం వేయాల్సిన సర్కారు చోద్యం చూస్తోంది. వర్షాల్లేక ఈ ఏడాది వరి సాగు తగ్గడం మరింత కలవరానికి గురి చేస్తోంది. ప్రభుత్వం ఇకనైనా కళ్లు తెరిచి తమ బాధలు చూడాలని సామాన్యులు వేడుకుంటున్నారు.  

Tags :

మరిన్ని