Tamilisai: ఎన్నికల రోజు ఇచ్చే సెలవు ఓటు వేసేందుకు మాత్రమే: గవర్నర్ తమిళిసై
ఓటు వేయడం మనందరి హక్కు అని గవర్నర్ తమిళిసై అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీయూలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పోలింగ్ రోజున ఓటు వేయకుండా విహార యాత్రలకు వెళ్లడం సరికాదని గవర్నర్ స్పష్టం చేశారు.
Published : 25 Jan 2024 13:21 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
తెదేపా ఎన్నికల ప్రచార రథంపై వైకాపా మూకల రాళ్ల దాడి
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!
-
చైనాతో చర్చలు.. భారత్ ఎప్పుడూ తలవంచదు: రాజ్నాథ్ సింగ్
-
ఎస్బీఐ కార్డు నుంచి 3 ట్రావెల్ క్రెడిట్ కార్డులు.. ప్రయోజనాలివే..!