Tamilisai: ఎన్నికల రోజు ఇచ్చే సెలవు ఓటు వేసేందుకు మాత్రమే: గవర్నర్ తమిళిసై

ఓటు వేయడం మనందరి హక్కు అని గవర్నర్ తమిళిసై అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీయూలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పోలింగ్ రోజున ఓటు వేయకుండా విహార యాత్రలకు వెళ్లడం సరికాదని గవర్నర్ స్పష్టం చేశారు. 

Published : 25 Jan 2024 13:21 IST

ఓటు వేయడం మనందరి హక్కు అని గవర్నర్ తమిళిసై అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ జేఎన్టీయూలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పోలింగ్ రోజున ఓటు వేయకుండా విహార యాత్రలకు వెళ్లడం సరికాదని గవర్నర్ స్పష్టం చేశారు. 

Tags :

మరిన్ని