Peddapalli: హోటల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం.. బిర్యానీలో ఉంగరం

పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఓ రెస్టారంట్‌లో బిర్యానీలో ఉంగరం రావడంతో ఆహార ప్రియులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది యువకులు భోజనం చేయడానికి ఓ రెస్టారంట్‌కు వెళ్లారు. బిర్యానీ తింటుండగా అందులో ఉంగరం కనిపించడంతో కంగుతిన్నారు. వెంటనే సిబ్బందిని నిలదీశారు.

Updated : 21 Mar 2024 13:47 IST

పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఓ రెస్టారంట్‌లో బిర్యానీలో ఉంగరం రావడంతో ఆహార ప్రియులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది యువకులు భోజనం చేయడానికి ఓ రెస్టారంట్‌కు వెళ్లారు. బిర్యానీ తింటుండగా అందులో ఉంగరం కనిపించడంతో కంగుతిన్నారు. వెంటనే సిబ్బందిని నిలదీశారు.

Tags :

మరిన్ని