Peddapalli: హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యం.. బిర్యానీలో ఉంగరం
పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఓ రెస్టారంట్లో బిర్యానీలో ఉంగరం రావడంతో ఆహార ప్రియులు ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది యువకులు భోజనం చేయడానికి ఓ రెస్టారంట్కు వెళ్లారు. బిర్యానీ తింటుండగా అందులో ఉంగరం కనిపించడంతో కంగుతిన్నారు. వెంటనే సిబ్బందిని నిలదీశారు.
Updated : 21 Mar 2024 13:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు
-
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్
-
మీ ఐఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతోందా? యాపిల్ చెప్పిన టిప్స్ ఇవే..
-
‘ఒక్క ఓటు’ పవర్ తెలిస్తే.. ఓటేయకుండా ఉండరు!
-
అందుకే పవన్ కల్యాణ్ ‘గబ్బర్ సింగ్’ చేయలేనన్నారు.. కానీ!
-
తవుడు బస్తాల మధ్య అట్టపెట్టెల్లో రూ.7కోట్లు తరలింపు!