SS Rajamouli - RRR: హైదరాబాద్కు చేరుకున్న.. ‘జక్కన్న’ కుటుంబం
నాటు నాటు’ పాటకు ఆస్కార్ అవార్డ్ సాధించిన తర్వాత ‘RRR’ దర్శకుడు రాజమౌళి తన కుటుంబసభ్యులతో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు. తెల్లవారుజామున 2 గంటల 45 నిమిషాలకు గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాజమౌళి... అవార్డు రావడం పట్ల సంతోషంగా ఉందని తెలిపారు. సంగీతదర్శకుడు కీరవాణి, గాయకుడు కాళభైరవ, రాజమౌళి సతీమణి రమారాజమౌళితో పాటు ‘RRR’ చిత్ర బృందం సభ్యులు సుమారు 12 మంది వరకు హైదరాబాద్ చేరుకున్నారు.
Updated : 17 Mar 2023 15:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు